Saturday, March 26, 2011

సువర్ణసుందరి--1957::ద్విజావంతి(జైజైవంతి)::రాగం




సంగీతం::ఆదినారాయణరావ్
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::P.సుశీల బృందం


రాగం::ద్విజావంతి(జైజైవంతి)

ఆమె::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ నీడలోన నిలిచేనురా..ఆ..యువతీ మనోజా..ఆ ఆ ఆ
నీ నీడలోన నిలిచేనురా
నిను కొలిచేనురా..యువతీ మనోజా
ఏనాటికైనా నీ దానరా..యువతీ మనోజ
ఏనాటికైనా నీ దానరా రాజా
నవ శోభ లీను నా మేను నీ పూజకేనురా యువతీ మనోజా
ఏనాటికయినా నీ దానరా - ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నీ తీయని కొనగోరుల మీటి
నీ తీయని కొనగోరుల మీటి
మేళవించిన హృదయ విపంచి మేళవించిన ప్రేమ విపంచి
మురిసి చిరుగాలి సోకునా మొరసి భవదీయ గీతమే
వినిచేనే ఈవేళా..
ఏనాటి కయినా నీదానరా యువతీ మనోజా
ఏనాటికయినా నీ దానరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ

No comments: