Saturday, March 26, 2011

సువర్ణసుందరి--1957::హిందోళ::రాగం



సంగీతం::ఆదినారాయణ రావ్
రచన::సముద్రాల
గానం::P.సుశీల

తారాగణం::అక్కినేని,అంజలీదేవి,గుమ్మడి,రమణారెడ్డి,రేలంగి,బాలకృష్ణ,గిరిజ, 

C.S.R.ఆంజనేయులు

రాగం:::హిందోళ

పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా
పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా
పిలువకురా ఆ ఆ ఆ ఆ ఆ ఆ

::::1

మనసున తాళి మరువనులేర
గలమున మోలి సలుపకు రాజా
సమయము కాదురా నిను దరిచేర
సమయము కాదురా నిను దరిచేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
పిలువకురా

::::2

ఏలినవారి కొలువున గాని
మది నీరూపే మెదలినగాని
ఓయన లేనురా కదలగలేర
ఓయన లేనురా కదలగలేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
కరుణను నన్నీవేళ మన్నించర రాజా

పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా
పలుచన సలుపకురా

No comments: