Sunday, April 19, 2009

శ్రీవారు మావారు--1973








సంగీతం::G.K.వెంకటేష్
రచన::Dr.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలసుబ్రమణ్యం


పల్లవి::

పూలు గుస గుసలాడేనని..జతగూడేనని
గాలి ఈలలువేసేనని సైగ చేసేనని..అది ఈరోజే తెలిసింది..హా
పూలు గుస గుసలాడేనని..జతగూడేనని
గాలి ఈలలువేసేనని సైగ చేసేనని..అది ఈరోజే తెలిసింది..హా..హా
ల్లాల్ల లాలలాలాల్లా
ల్లాల్ల లాలలాలాల్లా
ల్లాల్ల లాలలాలాల్లా


చరణం::1

మబ్బు కన్నెలు పిలిచేనని
మనసు రివ్వున ఎగిరేనని
వయసు సవ్వడి చేసేనని ఇపుడే తెలిసిందీ..హా..హ్హో..
పూలు గుస గుసలాడేనని..జతగూడేనని
గాలి ఈలలువేసేనని సైగ చేసేనని..అది ఈరోజే తెలిసింది..హా..ఓ..

చరణం::1


అలలు చేతులు సాచేనని
నురుగు నవ్వులు పూచేనని
నింగి నేలను తాకేనని నేడె తెలిసిందీ
రురుర్రురురూ
పూలు గుస గుసలాడేనని
జతగూడేనని
గాలి ఈలలువేసేనని
సైగ చేసేనని అది ఈరోజే తెలిసిందిహా..హ్హా
ల్లాల్ల లాలలాలాల్లా
ల్లాల్ల లాలలాలాల్లా
ల్లాల్ల లాలలాలా
ల్లా

No comments: