Wednesday, May 20, 2009

వైకుంఠపాళి--1975


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల 
తారాగణం::శారదా,రంగనాద్,సత్యనారాయణ,రాజబాబు,అరుణ,కె.విజయ, జ్యొతిలక్ష్మి

పల్లవి::

నిదురపో బాబూ నిదురపో 
కుదురులేని లోకమందు
నిదుర ఒకటే మత్తు మందు
నిదురపో బాబూ నిదురపో 

చరణం::1
   
కన్నవారు నిన్ను గూర్చి ఎన్ని కలలు కన్నారో 
ఎన్ని కళ్ళు నిన్ను చూచి ఎర్రబడుతు ఉన్నయో
ఆ కళ్ళ ఎరుపే కడిగి నీకు ఎర్రనీళ్ళుగ చేస్తాను 
కళ్ళ ఎరుపే కడిగి నీకు ఎర్రనీళ్ళుగ చేస్తాను
ఆ కలలు పండే రోజు వరకు కంటిరెప్పగ ఉంటాను  
నిదురపో బాబూ నిదురపో 

చరణం::2

కొండకవతల సూర్యుడున్నాడు 
కోడికూస్తే లేచివస్తాడు
కారుచీకటి కప్పిపెట్టిన 
కల్లలన్నీ బయటపెడతాడు 
నిదురపో బాబూ నిదురపో 
కుదురులేని లోకమందు 
దుర ఒకటే మత్తు మందు
నిదురపో బాబూ నిదురపో

No comments: